PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పీఆర్టీయు ఆధ్వర్యంలో ఘన సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: మండల పరిధిలోని ఇటీవల పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను పిఆర్టీయు బనగానపల్లె మండల శాఖ అధ్యక్షుడు శ్రీ బాల మద్దిలేటి ప్రధాన కార్యదర్శి శ్రీ దస్తగిరి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రామ పుల్లారెడ్డి ల ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు లక్ష్మి నారాయణ రెడ్డి,షాషావలి,రఫీ కలీమ్, అహ్మద్ హుసేన్,ప్రభాకర్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి, రామసుబ్బారెడ్డి, రాజమోహన్ రెడ్డి,రమేష్ బాబు,బాల మద్దిలేటి, రఫీ, రహీం,రామ మోహన్ ఈ కార్యక్రమంలో పీఆర్టీయు బనగానపల్లె మండల నాయకులు ప్రసాద రెడ్డి, ముకుంద రెడ్డి,ప్రసాద రావు, శ్రీనివాస రెడ్డి, హనీఫ్, సుబ్రహ్మణ్యం, షరీఫ్, వెంకట శివుడు,సజ్జాద్, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి,జాకీర్ హుస్సేన్, జనార్ధన్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author