PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టు.. కచ్చితంగా కొత్త నాయకుడు రావాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరం అభివృద్ధి చెందాలన్నా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టు కొత్త నాయకుడు రావాలని, ఆ నాయకుడు జాతీయ సమ సమాజం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఏ. పి.రామయ్య యాదవ్ కావాలని జయహో ప్రజా పలకరింపు యాత్రలో ప్రకాష్ నగర్ ప్రజలు ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత యువకులు,పెద్దల నుండి విశేష స్పందన లభించింది.

About Author