PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సర్పంచ్ చేతుల మీదుగా రూ.3వేల పెన్షన్​ అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  ఎల్లార్తి గ్రామం లో సర్పంచ్ కురువ చామండీశ్వరి ఆధ్వర్యంలో కొత్తగా మంజూరు అయినపెన్షన్ లబ్ధిదారులకు సర్పంచ్ కురువ చామండీశ్వరి చేతుల మీదగా అందజేశారు సర్పంచ్ మాట్లాడుతు దేశం ఏ రాష్టంలో లేని విదంగా ఎక్కవ పెన్షన్ 3000రూపాయలు ఇస్తున్న రాష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజా సంకల్ప యాత్ర లో చెప్పిన విదంగా 2250 నుంచి పెంచుకుంటు 3000రూపాయలు చేసిన ఘనత జగనన్న ది రాష్టంలో చంద్రబాబు హయాంలో 33లక్షలు పెన్షన్ ఇచ్చే వారు మన జగనన్న ప్రభుత్వం 66లక్షల రూపాయలు ఇస్తున్నారు అన్నారు ఈ కార్యక్రమం యువ నేత యస్ కె గిరి శివ వీరేష్ రఘు హనామంతు ఫల్గొన్నారు.

About Author