NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్​ మహానంది:  ప్రమాద వశాత్తు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన  ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్సై నాగేంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని నంద్యాల గిద్దలూరు జాతీయ రహదారి ఆర్య భవన్ హోటల్ సమీపంలో ఆంజనేయ పురం గ్రామానికి చెందిన యాలగాని వెంకటరమణ (47) అనే వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. సొంతపనుల నిమిత్తం వచ్చి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొని నట్లు తెలిపారు.ఈ ప్రమాదంలో మృతుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.

About Author