NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. కేసు నమోదు..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: సొంత పనుల నిమిత్తం రహదారి దాటుతుండగా రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది ఆలూర్ గ్రామం, గట్టు మండలం కు చెందిన దాదేపోగు సవారన్న, వయసు 22 సం!! రాలు సోమయాజులపల్లి గ్రామము నుండి TS-33-C-4607 మోటార్ సైకల్ పై కాల్వబుగ్గ మద్దిలేటి ఇటుకలబట్టి వద్ద వెళుతుండగా కర్నాటక రాష్ట్రము, బీజాపూర్ కు చెందిన రేవన్ సిద్ద కోలి తన తూఫాన్ వాహనము నంబరు KA-33-M-4436 ను అతి వేగముగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా గా నడిపి దాదేపోగు సవారన్న యొక్క మోటార్ సైకల్ ను వెనుక నుండి ఢీకొనడంతో బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు GGH నందు చికిత్స పొందుతూ కోలుకోన లేక 19.03.2023 నాడు మధ్యాహ్నం 01.35 గంటలకు మృతి చెందాడాని మృతుడి తండ్రి కలికుండ గోకారన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మల్లికార్జున తెలిపారు.

About Author