NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోలుకోలేక వ్యక్తి మృతి… కేసు నమోదు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్:  ఆదివారం మధ్యాహ్నం  కల్లూరు ప్రజనగర్ కు చెందిన తెలుగు వేణుగోపాల్, తన పల్సర్ మోటార్ సైకిల్ పై సీతారాంపురం నుండి కర్నూలు కు వెళుతుండగా, ఆదివారం నాడు  AP 04 Z 0277 నంబరు గల ఆర్టీసీ బస్సు  డ్రైవరు వైయస్సార్ కడప జిల్లాకు చెందిన నారాయణ రెడ్డి  అతివేగంగా, అజాగ్రత్త గా నిర్లక్ష్యంగా నడిపి మృతుడు వేణుగోపాల్ యొక్క మోటార్ సైకిల్ ను గుద్దగా  తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక చనిపోయాడని సోమవారం నాడు మృతుడి భార్య తెలుగు జయ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు  మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఓర్వకల్ ఎస్సై మల్లికార్జున తెలిపారు.

About Author