NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాలంటీర్ల ఆత్మీయ సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు లోని ఇబ్రహీం ఫంక్షన్ హాల్ నందు వాలంటీర్ల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య ,జిల్లా జేసీఎస్ కన్వీనర్ సురేందర్ రెడ్డి మరియు ఆలూరు నియోజకవర్గం సమన్వయకర్త బూసినే విరుపాక్షి  పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గం  వాలంటీర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న   చిప్పగిరి మండల కన్వీనర్ దేగులపాడు @జూటూరు మారయ్యా@ అన్న మాట్లాడుతూ…….. దేశంలోనే గొప్ప వ్యవస్థ ఈ వాలంటరీ వ్యవస్థని సీఎం జగన్మోహన్ రెడ్డి  పెట్టే ప్రతి పథకం బడుగు బలహీన వర్గాలకు చేరుతుందంటే దానికి ముఖ్య కారణం వాలంటీర్లని, రాబోయే ఎన్నికల్లో ప్రతి వాలంటీర్ కూడా ఒక సైనికుడిలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  వాలంటీర్లు,  కన్వీనర్లు, జడ్పీటీసీలు, ఎం.పీ.పీ లు వైస్ ఎం.పీ.పీ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, సోసైటీ చైర్మాన్లు, కో ఆప్షన్ మెంబెర్స్, విద్య కమిటీ సభ్యులు, అగ్రికల్చర్ బోర్ట్ సభ్యులు, వార్డ్ మెంబెర్స్, సచివాలయం కన్వీనర్స్, గృహ సారాదులు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author