NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎర్రకోట‌పై ఎగిరిన త్రివ‌ర్ణ ప‌తాకం

1 min read

పల్లెవెలుగు వెబ్ : ఎర్రకోట‌పై స్వేచ్చా ప‌తాకం ఎగిరింది. మువ్వన్నెల జెండా రెప‌రెప‌లాడింది. భార‌త ప్రధాని న‌రేంద్ర మోదీ ఎర్రకోట‌పై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. ప్రధాని మోదీకి ర‌క్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉన్నతాధికారులు ఘ‌న స్వాగతం ప‌లికారు. త్రివిధ ద‌ళాల నుంచి మోదీ గౌర‌వ‌వంద‌నం స్వీక‌రించారు. అంత‌కుముందు రాజ్ ఘాట్ లో జాతిపిత మ‌హాత్మా గాంధీ స‌మాధి వ‌ద్ద నివాళి అర్పించారు.

About Author