PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాన్ తో ఆధార్ లింక్.. చివ‌రి తేది ఎప్పుడంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేయడానికి గురువారం అంటే.. 31వ తేదీతో గడువు ముగియనుంది. గడువు తర్వాత ఏప్రిల్‌ ఒకటి నుంచి 3 నెలల్లో లేదా జూన్‌ 30 నాటికి అనుసంధానం చేస్తే రూ.500, ఆ తర్వాత చేసే వారు రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయకపోయినా 2023 మార్చి వరకు పాన్‌ పనిచేస్తుందని, ఆ తర్వాత పనిచేయదని పేర్కొంది. పాన్‌-ఆధార్‌ అనుసంధానం, అనుసంధానం అయినదీ లేనిదీ ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

                                   

About Author