PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆప్ మ‌ద్ద‌తు య‌శ్వంత్ సిన్హాకే .. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ మద్దతు విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకే అని ప్రకటించింది. ఈ మేరకు ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ శనివారం ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము అంటే మా సభ్యులందరికీ ఒక గౌరవం ఉంది . కానీ, మా మద్దతు మాత్రం యశ్వంత్‌ సిన్హాగారికే అని.. ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ భేటీ తర్వాత సంజయ్‌ సింగ్‌ ప్రకటించారు.

                                         

About Author