PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్తిక పౌర్ణమి సందర్భంగా శివుడికి అభిషేకం..

1 min read

పల్లెవెలుగు ,వెబ్ గడివేముల: కార్తిక పౌర్ణమి సందర్భంగా ఏడుర్ల గవిలో వెలసిన స్వయంభూఈశ్వరుడికి భక్తులు మంగళవారం నాడు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేయడంతో స్వయంభు ఈశ్వరుడికి ఏటువంటి గ్రహణం లేకపోవడంతో భక్తులు పెద్ద యెత్తున స్వామివారిని దర్శించుకున్నారు మహిళ భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు గని ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.

About Author