PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద ప్రమాదం

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా పంచలింగాల సెబ్ చెక్‌పోస్ట్ వద్ద ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున సెబ్ చెక్‌పోస్ట్ మీదికి ఓ కారు అదుపుతప్పి దూసుకొచ్చింది. కారు హైదరాబాద్ నుండి కర్నూల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ మద్యం మత్తు కారణంగా కారు డివైడర్‌లకు గుద్దుకొని ఆపై సిబ్బందిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు కాలు విరగగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

            

About Author