PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి.. వ్యక్తి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూల్ టౌన్ ఎన్టీఆర్ నగర్ కు చెందిన షేక్ మొహమ్మద్ రఫీ వయసు 41 సంవత్సరాలు తండ్రి ఖాసిం వలి అను వ్యక్తి కి  నిన్నటి దినం అనగా 14.10. 2023 వ తేదీన మధ్యాహ్నం 1- 15 గంటలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు జెండా పైపులు కాంపౌండ్ లో పాతటానికి తీసుకుని వస్తుండగా ప్రమాదవశాత్తు జెండా పైపులు కరెంటు తీగలకు తగిలి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్నటి దినం మధ్యాహ్నం 2 20 గంటలకు చనిపోయినాడు అని మృతుని భార్య షేక్ తస్లీమా ఈ దినము అనగా 15.10.23ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా పులిందకొండ పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయట్టడమైనది.

About Author