NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అగ్నిప‌థ్ ఆందోళ‌న‌లు.. గుంటూరు విద్యార్థులే కీల‌కం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అగ్నిప‌థ్ నిర‌సిస్తూ జ‌రిగిన‌ అల్లర్ల ఘటనలో 22 మందిని అరెస్ట్‌ చేశారు. నరసరావుపేట నుంచి వచ్చిన అభ్యర్థులే దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సాయి ఢిపెన్స్‌ అకాడమీ అభ్యర్థులే ఎక్కువగా ఆందోళనలో పాల్గొన్నట్లు గుర్తించారు. గుంటూరుతో పాటు మంచిర్యాల, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ అభ్యర్థులు ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. గుంటూరు నుంచి హైదరాబాద్‌ వచ్చిన రైలులో సాయి ఢిపెన్స్‌ అకాడమీకి చెందిన 450 మంది విద్యార్థులను పోలీసులు గుర్తించారు.

                                                    

About Author