NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అగ్నిప‌థ్ ఆందోళ‌న‌లు.. రాకేశ్ స్వ‌గ్రామంలో విషాధం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన దామోదర రాకేశ్ మ‌ర‌ణించారు. రాకేశ్ మృతితో ఆయన స్వగ్రామం ఖానాపురం మండలం దబీర్ పేటలో విషాదం అలుముకుంది. మృతుడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. రాకేష్ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. రాకేశ్ వయసు 18 సంవత్సరాలు. నర్సంపేటలో చదివాడు. రాకేశ్ తండ్రి కుమారస్వామి రైతు. రాకేశ్‌కు ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. మృతుడి సోదరి ఆర్మీలో పనిచేస్తున్నారు.

                              

About Author