PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి పూజలో పాల్గొన్న ఎస్ వి కుటుంబం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా ఉమ్మడి సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్ వి విజsయ మనోహరి  మరియు  ఉమ్మడి కర్నూలు జిల్లా విజయ పాల డైరీ చైర్మన్ శ్రీ ఎస్.వి జగన్మోహన్ రెడ్డి మరియు ఇతర కుటుంబ సభ్యుల  త కలిసి    ఆళ్లగడ్డ యందు అహోబిల లక్ష్మీనరసింహస్వామి వారి తిరునాళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు వేద పండితులు ఎస్ వి  కుటుంబ సభ్యుల       చేత ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అహోబిల లక్ష్మీనరసింహస్వామి తమ ఇంటి దైవమని ఆ దేవదేవుడి ఆశీస్సులు తమ కుటుంబము ఉండాలని తాను దేవుడిని కోరుకున్నానని తెలిపారు శ్రీ ఎస్ వి జగన్మోహన్ రెడ్డి  మాట్లాడుతూ అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి తిరుణాలకు సంవత్సరం తాము హాజరవుతామని తమ కుటుంబ సాంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నామని లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author