PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానసిక వికలాంగుల విద్యార్థులకు అన్నదానం

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల :  నంద్యాల టౌన్ శామకాలవ సెంటర్లో ఉన్నటువంటి ఉష మనోవికాస్ ఆశ్రమంలో ఉన్న వికలాంగుల విద్యార్థులకు అన్నదానం చేసిన  శ్రీశైల యాదవ నిత్యాన్నదాన సత్రం జనరల్ సెక్రటరీ గొర్ల సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ అనాధ పిల్లలకు కడుపు నింపడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ కుమార్ వెంకటసుబ్బయ్య బోదనం చంద్రశేఖరు  యాదవ్ ఉషా మనోజ్ మనో వికాస్ చైర్మన్ మరియు స్వాతి పాల్గొని ఆ పిల్లలతో కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు అలాగే భవిష్యత్తులో వారు ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వారికి మానవులుగా తమ వంతు సహాయ సహకారాలు ఎవరైనా అందివ్వాలని కోరుకున్నారు కార్యక్రమంలో  తదితరులు పాల్గొన్నారు.

About Author