PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ ఐదు న‌గ‌రాల‌పై గురి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ దేశంలోని ఐదు కీలక నగరాలపై రష్యా సేనలు దాడిని వేగవంతం చేశాయి. ఉక్రెయిన్ దేశంపై సైనిక దాడి ప్రారంభించిన రష్యా ఆ దేశంలోని కైవ్, ఖార్కివ్, ఖెర్సన్, బెర్డియాన్స్క్, మారియుపోల్ నగరాలపై దృష్టి కేంద్రీకరించింది. కైవ్, ఖార్కివ్ నగరాలపై రష్యా బాంబు దాడులు చేసింది. ఖార్కివ్ లో రష్యా జరిపిన బాంబు దాడిలో 11మంది మరణించారు. ఐదు ప్రధాన నగరాలపై రష్యా సైనిక దాడులతో ఆయా నగరాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.

                                          

About Author