PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో అధికారులందరూ పాల్గొనాలి.. ఎంపీడీవో

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు , డిజిటల్ అసిస్టెంట్లకు శనివారం నాడు సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలో ఈనెల 29వ తేదీ నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు వికసిత్ భారత్ సంకల్పయాత్రలో అందరూ పాల్గొనాలని ఇందులో భాగంగా కార్యక్రమం గురించి సవివరంగా  ఎంపీడీవో  వివరించారు ఈ కార్యక్రమంలో   ఈవో ఆర్డి అబ్దుల్ ఖాలిక్ .వ్యవసాయ అధికారి  ఏపిఎం ఏపీవో ఐసిడిఎస్ సూపర్వైజర్లు ఎంఈఓ ప పాల్గొననైనది.

About Author