PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియా డే ప‌రేడ్ కు అల్లుఅర్జున్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌ముఖ న‌టుడు అల్లు అర్జున్ కు 2022, ఆగస్టు 21న న్యూయార్క్ సిటీలో జరగబోతున్న గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడ్‌కి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ప్రకటించింది. న్యూయార్క్ నగరంలో ఇండియా డే పరేడ్, ఆ దేశం బార్డర్‌లో భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ఈ వేడుకను జరపనున్నారు. దీనికి మన టాలీవుడ్ మెగా-స్టార్ అల్లు అర్జున్ నాయకత్వం వహిస్తారని భారత అసోసియేషన్ల సమాఖ్య ప్రకటించింది.

                                                   

About Author