PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమ‌లాపురం ఘ‌ట‌న‌.. సిట్టింగ్ జ‌డ్డితో విచార‌ణ చేయాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అమలాపురంలో జరిగిన విధ్వంసం, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల దగ్ధం‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత జంగా గౌతమ్ కోరారు. ఈ మేర‌కు ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద్ ను ఆయ‌న క‌లిశారు. అమలాపురం ఘటన రాజకీయ కోణంలో జరిగిందని ఆరోపించారు. ఘర్షణలను అదుపు చేయడంలో పోలీసులు అన్ని విధాల వైఫల్యం చెందారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు సరిగా విచారించలేదన్నారు.

                                     

About Author