PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంసెట్ వాయిదా..?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలంగాణ ఎంసెట్ వాయిదా ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. గ‌తంలో ప్రక‌టించిన తేదీల ప్రకారం జులై 5 నుంచి 9 వ‌ర‌కు పరీక్షలు జ‌ర‌పాలి. ఇంట‌ర్ పరీక్షల‌ను జులై 15 త‌ర్వాత నిర్వహిస్తామ‌ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ‌కు స్పష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్ ప‌రీక్షలు పూర్తీ కాకుండా ఎంసెట్ నిర్వహించ‌డం స‌మంజ‌సం కాద‌నే నిర్ణయానికి ఉన్నత విద్యామండ‌లి వ‌చ్చింది. ఇంట‌ర్ ప‌రీక్షలు పూర్తయ్యాక‌.. 15 రోజులు గ‌డువు ఇచ్చి ఎంసెటె నిర్వహించాల‌ని అనుకుంటోంది. దీని బ‌ట్టి ఎంసెట్ ఆగ‌స్టులో నిర్వహించే అవకాశం ఉంది.

About Author