NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గంటన్నర ముందు సమాచారం.. కెప్టెన్సీ తొలగింపు పై కొహ్లీ !

1 min read

    ప‌ల్లె వెలుగు వెబ్ :     వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత విరాట్ కొహ్లీ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. గత వారంలో టెస్టు జట్టు ప్రకటించే గంటన్నర ముందు తనను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించినట్టు సమాచారం ఇచ్చారని కొహ్లీ అన్నారు. అయితే దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే సిరీస్ కు తాను అందుబాటులో ఉంటున్నట్టు ప్రకటించాడు. తనకు అప్పగించిన బాధ్యతల్ని శాయశక్తులా నెరవేర్చానని, జట్టుకోసం ఎంతో కృషి చేసినట్టు తెలిపారు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.

                          

About Author