PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీదండూవారమ్మ తల్లి జాతరలో అన్నదానం కార్యక్రమం

1 min read

– మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: శనివారం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం పాత రాయచోటిలో శ్రీదండువారమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు హాజరయ్యారు. శ్రీదండువారమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో మండ్ల సతీష్,ఉమ్మరశెట్టి సుబ్బరాయుడు,ఉమ్మరశెట్టి లక్ష్మీనారాయణ,వార్డెన్ నాగేశ్వరావు, రంగయ్య గువ్వల,చరణ్ గువ్వల, నాగేంద్ర , సుబ్బారాయుడు, సతీష్,మహేష్,నరేష్,మధు, మల్లి ఖార్జున, సాయి ప్రతాప్, కటారు శివ,మస్తాన్,జనార్ధన్, రామంజులునాయుడు,బడిశెట్టి రవి,మన్నేరు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

About Author