PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

22న ఏపీ కేబినెట్ భేటీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఈ నెల 22న ఏపీ క్యాబినెట్‌ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ స‌మావేశంలో కీలక నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంది.

                                       

About Author