PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ .. పంచాయ‌తీ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్​: ఏపీలో గ‌తంలో పూర్తీ కాకుండా మిగిలిపోయిన పంచాయతీల‌కు ఇవాళ పోలింగ్ జ‌రిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. మిగిలిపోయిన 36 సర్పంచ్‌లు, 68 వార్డులకు పోలింగ్‌ జరిగింది. మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్‌ జరపనున్నారు. అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు.

About Author