NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ డిప్యూటీ సీఎం ఆడ‌ప‌డుచు టీడీపీలోకి.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. పుష్ప శ్రీవాణి ఆడపడుచు శత్రుచర్ల పల్లవి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు నాయుడుతోనే అమరావతైనా, గిరిజన ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని పల్లవి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే పుష్ప శ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖరరాజు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

                                   

About Author