PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైవీ సుబ్బారెడ్డికి ఏపీ మంత్రి మోకాళ్ల పై కూర్చుని న‌మ‌స్కారం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో దివంగత మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. వేదికపై కూర్చున్న సుబ్బారెడ్డికి మంత్రి వేణు మోకాళ్లపై కూర్చుని నమస్కరించారు. ఈ సంఘటనతో అక్కడ ఉన్న వైసీపీ ప్రజా ప్రతినిధులు అవాక్కైయ్యారు. రెండోసారి మంత్రి పదవి కొనసాగడంతో మంత్రి వేణు సుబ్బారెడ్డి సాగిల పడ్డారు. మంత్రి వేణు ప్రవర్తన సంచలంగా మారింది.

                              

About Author