PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బొప్పరాజును మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ఎన్జీవోస్

1 min read

పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు : స్థానిక నరసింహారావు పేట ఫైర్ స్టేషన్ సెంటర్ రెవెన్యూ భవన్ లో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజుకు ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ మరియు ఆర్ఎస్ హరినాథ్ మర్యాదపూర్వకంగా కలిసి పులా బొకేను అందించారు. ఏలూరురెవెన్యూ అదనపు సమావేశ మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా ఏలూరు రెవెన్యూ భవన్ కు శనివారం ఉదయం విచ్చేసిన ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు,ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు.వెంకటేశ్వర్లు ను ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షులు చోటగిరి.శ్రీనివాస్,మాజీ జిల్లా అధ్యక్షులు ఆర్ఎస్.హరినాధ్ మరియు పూడి శ్రీనివాస్ లు మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాన్ని అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వారితో ఏపీ ఆర్ ఎస్ ఏ జిల్లా అధ్యక్షులు కె రమేష్ కుమార్ పాల్గొని ఉన్నారు.

About Author