NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌హిళ‌ల పై అఘాయిత్యాల్లో ఏపీ నెంబ‌ర్ . 1

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వాసిరెడ్డి పద్మ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ అయ్యాకే ఆంధ్రప్రదేశ్ మహిళలపై అఘాయిత్యాల్లో ప్రథమ స్థానంలో నిలిచిందని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేస్తోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. వాసిరెడ్డి పద్మ పనితీరుపై తాము విమర్శలు చేయడం కాదు, ఎన్సీఆర్బీ నివేదికే చెప్తోందన్నారు. చంద్రబాబు పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రాన్ని నెంబర్ 1స్థానంలో ఉంచితే, జగన్‌రెడ్డి మహిళల వేధింపుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

                                              

About Author