PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ.. అందుబాటులోకి ప్రీమియం బ్రాండ్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో మందుబాబుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ఈరోజు నుంచి రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేర‌కు అబ్కారీ శాఖ వెల్ల‌డించింది. ఈ మ‌ద్యాన్ని ఏపీ బెవ‌రేజ‌స్ కార్పొరేష‌న్ కు చెందిన రిటైల్ ఔట్ లెట్ల‌లో విక్ర‌యించ‌నున్నారు. బార్లు, వాక్ ఇన్ స్టోర్ల‌లో ప్రీమియం బ్రాండ్లు విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించింది. ప్రీమియం బ్రాండ్ల విక్ర‌యాల పై ప్ర‌భుత్వం ఇటీవ‌లే ఆదేశాలు జారీ చేసింది.

                                     

About Author