NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ.. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల కొత్త షెడ్యూల్ ఇదే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త షెడ్యూల్‌ను పాఠశాల విద్య డైరెక్టరేట్‌ కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది. షెడ్యూల్‌ ప‍్రకారం.. టెన్త్‌ పరీక్షలు ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు జరుగునున్నాయి. కాగా, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్ష ఉంటుందని ఎస్సెస్సీ పరీక్షల విభాగం తెలిపింది.

కొత్త షెడ్యూల్ ప్ర‌కారం :

  • ఏప్రిల్‌ 27.. ఫస్ట్‌ లాంగ్వేజ్,
  • ఏప్రిల్‌ 28..సెకండ్ లాంగ్వేజ్,
  • ఏప్రిల్‌29.. ఆంగ్లం,
  • మే 2.. గణితం,
  • మే 4.. సైన్స్,
  • మే 5.. బయోలాజికల్ సైన్స్ ,
  • మే 6.. సోషల్,
  • మే 7.. ఓరియంటల్,
  • మే 9.. వోకేషనల్ పరీక్షలు.
                                              

About Author