PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యునిగా నియామకం

1 min read

– సముద్రాల హనుమంత రావుకు నియమించడం జరిగింది

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు:   తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకుతెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ  నియమించడం జరిగింది కర్నూలు ఇన్చార్జి TG భరత్BT నాయుడు కర్నూలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు పార్టీ కార్యకర్తలకుకర్నూలు జిల్లా  తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిలందరకుపేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానునా మీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన దానికి కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం అచ్చం నాయుడుకిTG భరత్  కర్నూల్ ఇన్చార్జి తెలుగుదేశం పార్టీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సముద్రాల హనుమంతరావు బ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యులు కర్నూలు జిల్లా.

About Author