PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్య శాఖ జేడీ మువ్వా రామలింగంని అభినందించిన అప్తా బృందం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూల్ జిల్లా వచ్చేసిన  జేడీ సర్వీసెస్ మువ్వా రామలింగం గారిని కలిసిన ఆప్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రకాశ్ రావు గ రాష్ట్ర  అసోసియేట్ ప్రెసిడెంట్ మధుసూధన్ రెడ్డి మరియు జిల్లా  జిల్లా ప్రెసిడెంట్ రాజ సాగర్  జిల్లా ప్రధాన కార్యదర్శి అర్.సేవా లాల్ నాయక్ , సంఘ బాధ్యులు రాజేష్  గారు, నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ రఫీ ,రాజేష్ , బాపూజీ అందరూ కలిసి జిల్లా కి అవసరమైన స్కూలు అసిస్టంట్ పోస్ట్లు లు మంజూరు చేయడం లో భగీరథ కృషి చేసిన మువ్వా రామలింగం గారిని అభినందించడం జరిగింది. అదే విధంగా కొత్త పోస్ట్ ల జీతాల సమస్య లను పరిష్కారం చేయమని కోరగా రేపటి లోగా సమస్య పరిష్కారం జరగుతుంది అని తెలిపారు. ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యయుల కన్వర్షన్ చేయమని కోరగా త్వరలో జరగబోయే ప్రమోషన్ పక్రియ లో అమలు చేస్తాం అని చెప్పారు.

About Author