NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హత్య కేసులో ఆర్మీ జవాన్ అరెస్ట్

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లిలో 11 ఏళ్ల బాలుడు శ్రీనాథ్ హత్య కేసులో ఆర్మీ జవాన్ ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 22న ఆర్మీ జవాన్ బాలుడి పై అత్యాచారం చేసి.. హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ఊరి శివారులోని నీటి కుంటలో పడేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆర్మీ జవాన్ ప్రశాంత్ ను అరెస్టు చేశారు.

    

About Author