PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రెండు పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేశారు ఇందులో ఒక్క పోలింగ్ కేంద్రానికి ఆరు మంది సిబ్బందిని కేటాయించారు మండలంలో 962 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు.. 42 మంది ఉపాధ్యాయులు సోమవారం జరిగే ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు . సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు ఓటర్లు అధికారుల కోసం ఓటర్ల కోసం మౌలిక వసతుల ఏర్పాట్లను గడివేముల తాసిల్దార్ అసిస్టెంట్ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తాసిల్దార్ తెలిపారు ఈసారి ఎన్నికల విధుల్లో ఐకెపి సిబ్బంది ఇతర ఉద్యోగులను వినియోగించనున్నారు.

About Author