NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీటెక్  రవీంద్రనాథ్ రెడ్డి అరెస్టు హేయమైన  చర్య

1 min read

– మండల ఐ టిడిపి చాంపియన్ యామల మణికంఠ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: వైసిపి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని  తెలుగుదేశం పార్టీ నియోజక వర్గాల ఇంచార్జీలని నిర్భందిస్తోందని అన్నారు ఒక ప్రక్క ముఖ్యమంత్రి మళ్ళీ 150 సీట్లతో గెలుస్తాం అంటూనే ,మరో ప్రక్క ఓటమి భయంతో ప్రతి పక్షాలను నాయకులను అక్రమ కేసులతో భయ బ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో గెలుపు ఓటములు సహజమని గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హయాంలో ఇలా ఎప్పుడూ లేదని   రాబోయే 2024 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలవడం ఖాయం పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా బీటెక్ రవి గెలవడం తథ్యం  విజయాన్ని ఎవరు ఆపలేరని యామల మణికంఠ అన్నారు. 

About Author