NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మద్యం బాటిళ్లు పట్టివేత..

1 min read

పల్లె వెలుగు వెబ్​: చెన్నూరు పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన పసుపులేటి సుబ్బారాయుడు అనే వ్యక్తి అక్రమంగా మధ్యము అమ్ముతున్నాడనే రాబడిన సమాచారముపై శనివారం సాయంత్రం యస్.ఐ శ్రీనివాసులు రెడ్డి అలాగే వారి సిబ్బంది తో దాడులు నిర్వహించి అతని వద్ద ఉన్న 42 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, చెన్నూరు టౌన్ గణేష్ నగర్ కాలనీకి చెందిన పసుపులేటి సుబ్బ రాయుడు అనే వ్యక్తి అక్రమంగా మద్యం అమ్ముకున్నాడన్నపక్కా సమాచారం , శనివారం సాయంత్రం సదరు పసుపులేటి సుబ్బరాయుడు  వద్ద నుండి 42 మధ్యము బాటిళ్లను స్వాధీన పరచుకొని అతనిని అరెస్ట్ కేసు నమోదుచేసి రిమాండుకు పంపినట్లు పోలీసులు తెలిపారు..

About Author