NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విప‌క్షాల అభ్య‌ర్థిగా .. మాజీ బీజేపీ నేత !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌తిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి యశ్వంత్ సిన్హాను ఎంపిక చేసినట్టు సమాచారం. మంగళవారం జరిగిన విపక్ష పార్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం విపక్షాల సమావేశానికి ముందే కాంగ్రెస్, వామపక్షాల డిమాండ్ మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి యశ్వంత్ సిన్హా రాజీనామా చేశారు. ఈనెల 27వ తేదీన యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసే అవకాశం ఉంది.

                                

About Author