PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అటార్నీ జ‌న‌ర‌ల్ గా ఆర్. వెంక‌ట‌ర‌మ‌ణి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: భార‌త అటార్నీ జ‌న‌ర‌ల్ (ఏజీఐ)గా సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది ఆర్‌.వెంక‌ట‌ర‌మ‌ణి నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌ల‌కు రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రప‌తి ఆమోదంతో అటార్నీ జ‌న‌ర‌ల్‌గా ఆర్‌.వెంక‌ట‌ర‌మ‌ణిని నియమిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

                                     

About Author