PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కస్తూర్బా ఎస్ఓగా.. ఉమా గైర్వాణి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ మిడుతూరు: స్థానిక మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఇంచార్జి ప్రత్యేక అధికారిగా ఎం.ఉమా గైర్వాణి బాధ్యతలు చేపట్టారు.ఇక్కడ ఇన్చార్జి ఎస్ఓగా పనిచేస్తున్న మధుసూదనమ్మ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చినందున ఆమె ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఓ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని అంతేకాకుండా పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణతను తీసుకురావడానికి కృషి చేస్తానని ఆమె తెలియజేశారు.

About Author