NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వృద్ధులు, వికలాంగుల, ఆశ్రమం శంకుస్థాపన ప్రారంభోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: హ్యూమన్ సర్వీస్ ఆర్గనైజేషన్ , విజయవాడ  ఆధ్వర్యంలో ఆగిరిపల్లి లో నిర్మించ నున్న వృద్ధులు,,వికలాంగుల ,ఆశ్రమం, మరియు బోర్ పంపు, శంఖు స్థాపన, భూమిపూజా కార్యక్ర మం . ఈనెల 20వ తేదీన సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా విచ్చేసిన (ఆల్ రౌండర్ స్టార్ ) బల్లెం వేణ మారవ్, (పబ్లిక్ పర్సనల్ మేనేజ్ మెంట్), సినీకవి, రచయిత, దర్శకుడు నిర్మాత నటులు) చేతుల మీదుగా జ్యోతి  ప్రజ్వలన చేసి సాంప్ర దాయ బద్దంగా కొబ్బరికాయలు కొట్టి లాంచన ప్రాయంగా. ప్రారంభించారు. అని సంస్థ అధ్యక్షులు పి.నాన్నయ్యఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంలో విజయవాడ గాంధీ నగర్ స్విమ్మింగ్ ఫూల్ దగ్గర సన్మాన కార్యక్రమం జరిగినది.. ఈ కార్యక్రమానికి  బల్లెం వేణ మాధవ్ మాట్లాడుతూ సంస్థ చేయుచున్న. ఇటువంటి మంచి కార్యక్రమానికి “లక్షరూపాయల “నగరు యిచ్చి రానున్న కాలంలో హైదరాబాద్  ఫిలిమ్ బాంబర్ ద్వారా మరిన్ని విరాళాలు అంద జేస్తామని , ఆయన తెలియ చేసినారని, సంస్థ అద్యక్షుల నానియ్య పంతగాని ఒక ప్రకటన లో తెలియజేశారు.. ఈ కార్యక్రమానికి, దారా రాంబాబు, ‘కార్యదరి లాం కనక దుర్గ, కోశాధికారి, ఎగ్జిక్యూటివ్ మెం,బర్స్ పి.ప్రదీప్ , తదితరులు పాల్గొన్నారు.

About Author