PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనంత‌పురంలో దారుణం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అనంత‌పురం జిల్లాలో దారుణం జ‌రిగింది. గార్లదిన్నె మండలంలోని కల్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మూడు నెలల చిన్నారిని గొంతు నులిమి చంపి అనంతరం తల్లి కుమ్మర పుష్పలత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

                                        

About Author