PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విలేఖరి పై దాడి…పాత్రికేయులకు రక్షణ కల్పించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం :  మండల కేంద్రమైన, పాత్రికేయులకు రక్షణ కల్పించాలని వార్త విలేకరిపై జరిగిన దాడి నిరసనగా, తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం అందించారు. సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూమహానందిలో వార్తా విలేఖరిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాము. అని నిరసన వ్యక్తం చేస్తున్నామనినంద్యాల జిల్లా, మహ నందిలో, ” జగనన్న సురక్ష ” ప్రొగ్రామ్ కు కవరేజ్ కొరకు వెళ్ళిన వార్తా విలేఖరి ” మదు “పై ఎమ్మేల్యే శిల్ప చక్రా పాణిరెడ్డి సమక్షంలో వైసిపి  క్యారకర్తలు వార్తా రిపోర్టుర్ మదు పై దాడి చేశారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, లేని యెడల, నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆరిఫ్, ముక్తార్ భాష,, అంజి,శివకుమార్, రామంజినే యులు, ముదుకప్ప, వలిబాషా, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.

About Author