PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

500 కేజీల బాంబుతో దాడి !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ లోని సుమీ నగరం పై రష్యా భీకర దాడి చేసింది. ఓ వైపు కాల్పుల విరమణ ప్రకటిస్తూనే .. నివాస గృహాలపై 500 కేజీల బాంబుతో దాడి చేసింది. ఈ దాడిలో 18 మంది పౌరులు మృతి చెందినట్టు ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు తెలిపింది. మానవత్వాన్ని మంటగలుపుతూ.. గత రాత్రి రష్యా పైలెట్లు సుమీలో 500 కిలోల బాంబుతో నివాస గృహాలపై దాడి చేశారని, ఈ దాడిలో ఇద్దరు పిల్లలతో సహా 18 మంది పౌరులు మృతి చెందినట్టు ఉక్రెయిన్ ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేసింది.

           

About Author