NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాటు సారా స్థావరాలపై దాడులు

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:  నవోదయం కార్యక్రమంలో భాగంగా ఓర్వకల్లు మండలం గుడుంబాయి తాండ మరియు గుమితం తండాలలో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించడం జరిగినది. ఈ దాడులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు  ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కర్నూలు మరియు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి కర్నూలు వారి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించడం జరిగినది ఈ దాడులలో సుమారు 800 లీటర్ల నాటు సారాకు ఉపయోగపడు బెల్లం ఊటను ను ధ్వంసం చేయడం జరిగినది. ఈ దాడులలో ప్రొ హిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఎస్సైలు నవీన్ బాబు, మధుసూదన్ మరియు సిబ్బంది ఈరన్న,చంద్రపాల్, రామచంద్ర, సూర్యనారాయణ, వెంకటరాముడు, మధుసూదన్ రెడ్డి మరియు రాజశేఖర్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *