PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవాలయ దుకాణాలకు వేలం..

1 min read

పల్లెవెలుగు వెబ్​ , గడివేముల: శ్రీ దుర్గా భోగేశ్వర ఆలయ ఆవరణలో వ్యాపారం చేసుకోవడానికి దుకాణాలకు సోమవారం నాడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు టి. మిఠాయి కొట్టు. టెంకాయల అంగడి అనుమతి కొరకు వేలంపాట నిర్వహించినట్టు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 8500 ఆదాయం పెరిగినట్టు ఆలయ ఈ ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఈ వేలం పాటలో ఆలయ చైర్మన్ రాచమల్లు గోపాలయ్య ఆలయ కమిటీ సభ్యులు వేలంపాటదారులు పాల్గొన్నారు.

About Author