PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దుర్గా భోగేశ్వరంలో దుకాణాల వేలం…

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  వచ్చే సంవత్సరం కార్తీక మాసం వరకు ఒక ఏడాదికి గడిగిరెవుల వద్ద ఉన్న శ్రీ దుర్గా భోగేశ్వర ఆలయంలో టెంకాయల  దుకాణం మిఠాయి కొట్టు వివిధ రకాల దుకాణాల కోసం సోమవారం నాడు ఆలయ ప్రాంగణంలో వేలంపాట నిర్వహించారు గత ఏడాది కంటే 8వేల ఆదాయం ఎక్కువ వచ్చినట్టు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు 234000 వేలం ద్వారా ఆలయానికి ఆదాయం సమకూరినట్టు తెలిపారు వేలంపాటలలో ఈవో . చైర్మన్ ఐసాని సునీల్ కుమార్ రెడ్డి. ధర్మకర్తల మండలి వేలంపాటదారులు పాల్గొన్నారు.

About Author