పల్లెవెలుగువెబ్, ఢిల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశం శుక్రవారం ముగిసింది. మున్ముందు. రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్(జీడీపీ) వద్ధిరేటు పెరగొచ్చని ఆర్బీఐ...
palle velugu National
పల్లెవెలుగువెబ్, ఢిల్లీ: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్కు సుప్రీంకోర్టు ఝలకిచ్చింది. అక్రమ ఆస్తులపై ఉన్న పాత కేసును సుప్రీంకోర్టు పునర్విచారణకు శుక్రవారం ఆదేశించింది. సురేష్ రాజకీయాల్లోకి...
పల్లెవెలుగువెబ్, అమరావతి: ఆంధ్రపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులు భర్తీ చేసేందుకు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 190 ఏఈ ఉద్యోగాల నియామకానికి...
పల్లెవెలుగువెబ్, విజయవాడ: దేవీశరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకిలాద్రి దుర్గమ్మను ఏపీ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ దంపతులు గురువారం సందర్శించారు. ఈమేరకు వారు దుర్గామల్లేశ్వరస్వామివార్ల ఉభయదేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు....
పల్లెవెలుగువెబ్, ఒంగోలు: రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ గురువారం ఒంగోల్లో ప్రారంభించారు. ఒంగోల్ నగరంలోని పివీఆర్బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన...