PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అయ్యప్ప భక్తులకు..అన్నదానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఏలూరు: ఏలూరు అయ్యప్ప అన్నసమారాధన ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆధ్వర్యంలో లింగమల్లు శ్రీనివాసేంద్రబాబు గారి మిల్లు ఆవరణలో నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఏలూరు స్వర్ణకారులు సముద్రాల శ్రీరంగ సోమశేఖర రావు చెంచులక్ష్మి దంపతులతో గురువారం సుమారు వెయ్యి మంది అయ్యప్ప మండల దీక్ష స్వాములకు మరియు భవాని భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆ దంపతుల కుమార్తె అల్లుడు గాయత్రి వెంకటమనీషా, అల్లుడు మనీష్​,మ

నవడు మోక్షత్​ సాయి సిద్దార్థ అన్నసమారాధన వితరణలో పాల్గొన్నారు. ఈ అన్నసమారాధన ప్రసాద కార్యక్రమానికి అనేక మంది జ్యువెలరీ షాపు యజమాని సముద్రాల శ్రీరంగ సోమశేఖర్​ రావు పాల్గొని ఆ శబరిమలై అయ్యప్ప దీవెనలు అందుకున్నారు. అయ్యప్ప అన్న సమారాధన ఉత్సవ కమిటీ భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా పర్యవేక్షించారు.

About Author